Monday, April 29, 2024

Breaking – మ‌య‌నాడ్ లో లోయ‌లో ప‌డ్డ జీపు … తొమ్మిది మంది దుర్మ‌ర‌ణం

మ‌య‌నాడ్ – కేర‌ళ‌లోని మ‌య‌నాడ్ లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది.. ఈ ప్రాంతంలోని జాతీయ‌ర‌హ‌దారిపై వెళుతున్న జీపు అదుపు త‌ప్పి లోయ‌ల‌ప‌డింది.. ఈ ఘ‌ట‌న‌లోతొమ్మిది మంది దుర్మ‌ర‌ణం చెందారు.. న‌లుగురికి గాయాల‌య్యాయి.. ఈ జీపులో ప్ర‌యాణిస్తున్న వారంతా ఇక్క‌డి టీ ఎస్టేట్ ప‌ని చేస్తున్న కూలీలని పోలీసులు వెల్ల‌డించారు.. గాయ‌ప‌డిన వారిని స‌మీపంలోని హాస్ప‌ట‌ల్ కు చికిత్స కోసం త‌ర‌లించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement