Wednesday, May 1, 2024

Breaking : జ‌మున హేచ‌రీస్ భూముల స‌ర్వే..

మెద‌క్ : జ‌మున హేచ‌రీస్ భూముల స‌ర్వే ప్రారంభం అయింది. త‌హ‌సీల్దార్ మాల‌తి ఆధ్వ‌ర్యంలో భూముల స‌ర్వే జ‌ర‌గ‌నుంది. అసైన్డ్ భూముల ఆక్ర‌మ‌ణ‌ల ఆరోప‌ణ‌ల‌పై భూముల స‌ర్వే జ‌ర‌గ‌నుంది. ఈ స‌ర్వే మూడు రోజుల పాటు కొన‌సాగ‌నుంది. బిజెపి ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ కుటుంబానికి చెందిన జ‌మున హేరీస్ భూముల్లో స‌ర్వే జ‌ర‌గ‌నుంది. తూఫ్రాన్ ఆర్డీవో శ్యాం ప్ర‌సాద్,డివిజ‌న‌ల్ స‌ర్వేయ‌ర్ ల‌క్ష్మీ సుజాత ఈ స‌ర్వే కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement