కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెడనలో దంపతులతో పాటు కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబం అంతా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో పెడనలో విషాధఛాయలు అలముకున్నాయి. మృతులు పద్మనాభం,లీలావతి,నాగేంద్రగా గుర్తించారు పోలీసులు. కాగా ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు తాళలేక వారు ఆత్మహత్యకి పాల్పడ్డారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
Advertisement
తాజా వార్తలు
Advertisement