Monday, April 29, 2024

Breaking : ల్యాప్ టాప్ లో వ‌ర్క్ చేస్తుండ‌గా విద్యుత్ షాక్ – తీవ్ర‌గాయాల‌పాలైన సుమ‌ల‌త‌

కడప జిల్లా… బి.కోడూరు మండలం మేకవారి పల్లే గ్రామంలో సుమలత (22) అనే అమ్మాయికి విద్యుత్ షాక్ తో గాయాలు అయ్యాయి.. ల్యాప్ టాప్ కు ఛార్జింగ్ పెట్టి వర్క్ ఫ్రామ్ హోమ్ చేస్తూ విద్యుత్ షాక్ కి గుర‌యింది…ఆమెకి తీవ్రంగా గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం కడప సన్ రైస్ హాస్పిటల్ తరలించారు కుటుంబ‌స‌భ్యులు…కాగా సుమ‌ల‌త బెంగుళూరులోని మ్యాజిక్ టెక్ సొల్యూషన్ లో పనిచేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement