Thursday, April 25, 2024

Breaking : ఎనిమిది కార్లు ఢీ..ప్ర‌యాణికులు సుర‌క్షితం..

రంగారెడ్డి : అబ్దుల్లా పూర్ మెట్ పీఎస్ ప‌రిధిలో రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. విజ‌య‌వాడ నుంచి హైద‌రాబాద్ వ‌స్తున్న కారు స‌డ‌న్ బ్రేక్ వేయ‌డంతో వెనుక నుంచి ఒక‌దానికొక‌టి ఎనిమిది కార్లు ఢీకొన్నాయి. ఈ ఘ‌ట‌న‌లో కార్లు ధ్వంసం అయ్యాయి. ప్ర‌యాణికులు సుర‌క్షితంగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement