Saturday, May 4, 2024

ED raids: జార్ఖండ్, బెంగాల్ రాష్ట్రాల్లో ఈడీ దాడులు

దేశంలో పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగానే బెంగాల్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో ఈడీ దాడులు నిర్వహిస్తుంది. ఏకకాలంలో 12 ప్రాంతాల్లో ఈడీ సోదాలు జరుపుతోంది. ఆర్మీ భూముల కబ్జా వ్యవహారంలో పలువురిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో అధికారుల దాడులు జరుపుతున్నారు. కోల్‌కతా వ్యాపారి అగర్వాల్‌ నివాసంలో సోదాలు జరుగుతున్నాయి. జార్ఖండ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ దాడులు జరుపుతోంది. జైమంగళ్‌ నివాసంలో ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నట్లు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement