Monday, April 29, 2024

Breaking : డ్ర‌గ్స్..గంజాయి స్వాధీనం చేసుకున్న క‌స్ట‌మ్స్ అధికారులు..

చెన్నై అంత‌ర్జాతీయ పోస్టాఫీసులో ఎమ్ డి ఎమ్ ఎ డ్ర‌గ్స్ తో పాటు గంజాయిని ప‌ట్టుకున్నారు క‌స్ట‌మ్స్ అధికారులు. అమెరికా, నెద‌ర్లాండ్స్ నుంచి చెన్నై వ‌చ్చిన 3పార్శిల్ లో డ్ర‌గ్స్ ని గుర్తించారు. 3పార్శిల్ లో పోస్టాఫీసు ద్వారా డ్ర‌గ్స్ చెన్నై పంపారు కేటుగాళ్లు..అమెరికా,నెద‌ర్లాండ్స్ చిరునామాపై క‌స్ట‌మ్స్ అధికారులు ఆదా తీస్తున్నారు. డ్ర‌గ్స్,గంజాయి సీజ్ చేసి కేసు న‌మోదు చేశారు క‌స్ట‌మ్స్ అధికారులు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement