Friday, May 17, 2024

Breaking : 14కిలోల డ్ర‌గ్స్ సీజ్..ఆస్ట్రేలియాకి స్మ‌గ్లింగ్..

హైద‌రాబాద్ లో మ‌రోసారి డ్ర‌గ్స్ క‌ల‌క‌లం రేగింది. 14కిలోల డ్ర‌గ్స్ ని సీజ్ చేశారు పోలీసులు. హైద‌రాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు డ్ర‌గ్స్ ని స్మ‌గ్లింగ్ చేస్తుండ‌గా ప‌ట్టుకున్నారు పోలీసులు. ఫొటోస్ ఫ్రేమ్ వెన‌క డ్ర‌గ్స్ పెట్టి పార్సిల్స్ చేశారు ముఠా. బేగంపేట‌లో ఇంట‌ర్ నేష‌న‌ల్ పార్సిల్స్ ఆఫీసులో డ్ర‌గ్స్ ని గుర్తించారు పోలీసులు. డ్ర‌గ్స్ విలువ సుమారు రూ.5.5కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా వేశారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement