Friday, April 26, 2024

Breaking : సీఎం జ‌గ‌న్ పర్యటనలో అపశృతి..

సీఎం జ‌గ‌న్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. బుధవారం సీఎం జగన్‌ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించారు.
ఈ సందర్భంగా పరిసర జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు, ట్రాఫిక్‌ పోలీసులకు నరసన్నపేటలో డ్యూటీ వేశారు. అనకాపల్లి ట్రాఫిక్‌ ఏఎస్‌ఐగా పనిచేస్తున్న అప్పారావును సైతం నరసన్నపేటలో డ్యూటీ వేయగా బందోబస్తు విధుల్లో ఉండగా తీవ్ర అస్వస్థతకు గురై.. ఒక్క‌సారిగా కుప్పకూలి మృతి చెందాడు. అనారోగ్య స‌మ‌స్య‌లే కార‌ణ‌మ‌ని పోలీసులు అంటున్నారు. ఇంకా పూర్తి విరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement