Friday, April 26, 2024

Breaking: బీఎల్ సంతోష్ కు మళ్లీ 41CRPC నోటీసులివ్వాలి.. హైకోర్టు

బీజేపీ నేత బీఎల్ సంతోష్ కు మళ్లీ 41 సీఆర్ పీసీ నోటిసులివ్వాలని తెలంగాణ సిట్ అధికారులకు హైకోర్టు ఆదేశించింది. ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. వాట్సాప్, ఈ మెయిల్ ద్వారా నోటీసులివ్వాలని హైకోర్టు తెలిపింది. బీఎల్ సంతోష్ సిట్ విచారణకు సహకరించాలని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 30వతేదీకి వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement