Wednesday, May 8, 2024

వాహనమిత్రతో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు లబ్ధి.. సీఎం జగన్

వాహన మిత్రతో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు లబ్ధి చేకూరుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వివాఖపట్నంలో వాహనమిత్ర లబ్ధిదారులకు 4వ ఏడాది రూ.10వేల సాయాన్ని విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ…. మూడేళ్లలో రూ.వెయ్యి కోట్లకు పైగా అందజేశామన్నారు. ఇప్పటి వరకు ఒక్కో కుటుంబానికి రూ.40వేలు ఇచ్చామన్నారు. 2,61,516 లబ్ధిదారులకు రూ.261.52 కోట్లు జమ చేశామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement