Monday, May 20, 2024

బాచారం బ్రిడ్జిని పరిశీలించిన -మంత్రి సబితా ఇంద్రారెడ్డి

వికారాబాద్ ( ప్రభన్యూస్): వికారాబాద్ జిల్లా దారుడు మండలం బాచారం బ్రిడ్జిని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప‌రిశీలించారు.వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి జిల్లా కలెక్టర్ నిఖిత మంత్రి స‌బితారెడ్డితో ఉన్నారు. జనజీవనానికి ఎటువంటి అద్దంకి కలగకుండా మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులను సూచించారు మంత్రి.బాచారం బ్రిడ్జి పళ్ళను త్రికరణ పూర్తి చేయాలి మంత్రి సబితా రెడ్డి సూచనలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement