Friday, April 26, 2024

ఊరట: ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు..

ఏపీలో గడిచిన 24 గంటల్లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. నిన్న రాష్ట్రంలో 46,962 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 909 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వైరస్‌ బారినపడిన వారిలో 1,543 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో మొత్తం కరోనా కేసులు 19,94,606కు పెరిగాయి. ఇవాళ్టివరకు మొత్తం 19,63,728 మంది కోలుకున్నారు. మరో 17,218 యాక్టివ్‌ కేసులున్నాయి. మొత్తం మరణాలు 13660కి చేరాయని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నివేదికలో వెల్లడించింది.

ఇది కూడా చదవండి: పుష్ప ఫైట్ కూడా లీకయింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement