Sunday, May 5, 2024

MODI: అయోధ్యలో మరో అద్భుత ఘట్టం.. అభివృద్ధి పనులు ప్రారంభించనున్న పీఎం

అయోధ్యలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కారం కానుంది. ప్రధాని మోదీ ఈరోజు అయోధ్యలో పర్యటించుకున్నారు

రూ. 15,000 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. దీంతో టెంపుల్ టౌన్ అయోధ్యలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ పర్యటనలో మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం, అయోధ్య దామ్ రైల్వే స్టేషన్, 2 అమృత్ భారత్ రైళ్లు, 6 వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement