Friday, May 3, 2024

Anakapalli.. రాంబిల్లిలో ఉద్రిక్తత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి పరిధిలోని రాంబిల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అత్యాచార బాధితురాలి బంధువులు రాస్తారోకో చేపట్టారు. వెంటనే నిందితుడ్ని అరెస్ట్ చేయాలంటూ బంధువులు డిమాండ్ చేస్తున్నారు. రాస్తారోకోతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement