Monday, April 29, 2024

బాక్సింగ్‌లో అమిత్ పంఘల్ స్వర్ణం..

ప్రస్తుతం జరుగుతున్న CWG 2022 ఫైనల్స్‌లో ఇంగ్లిష్ ప్లేయర్ కియారన్ మెక్‌డొనాల్డ్‌ను ఓడించి బాక్సింగ్‌లో భారత బాక్సర్ అమిత్ పంఘల్ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. పంఘల్ గేమ్ ప్రారంభం నుండి ఆవేశపూరితంగా కనిపించాడు, మొదటి రౌండ్‌లో జ‌డ్జ్ లంద‌రినుండి 10 స్కోర్‌ను కూడా సాదించాడు.

రెండో రౌండ్‌లో అమిత్‌కు 4 మంది జడ్జిల నుంచి 10, 9 అంద‌గా.. మూడో సెట్‌లో అదే జరిగిందా అయినా భారత్‌కు స్వర్ణ పతకం సాదించాడానికి ఆ స్కోర్ స‌రిగ్గా సరిపోవ‌డంతో భారత్ ఖాతాలో మ‌రో స్వ‌ర్ణం చేరింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement