Monday, April 29, 2024

రేపటి నుంచి అలిపిరి నడకమార్గం క్లోజ్

రేపటి నుంచి రెండు నెలలు పాటు అలిపిరి నడకమార్గం మూసివేయనున్నారు. జూన్ 1 నుంచి జూలై 31వరకు మరమత్తు పనులు కారణంగా ఈ మార్గం మూసివేస్తున్నట్లు టీటీడీ అధికారులు క్లారిటీ ఇచ్చారు. ప్రత్యామ్నాయంగా శ్రీవారి మెట్టు నడకమార్గాన్ని వినియోగించుకోవాలని స్పష్టం చేశారు.

ఇక ఇటీవల రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతుండటంతో తిరుమల శ్రీవారిని దర్శించుకునే వారికి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. ఆదివారం ఒక్క రోజు తిరుమల శ్రీవారిని 18 వేల 85 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 5182 మంది తలనీలాలు సమర్పించారు. మరోవైపు హుండీ ఆదాయం కూడా 82 లక్షలకు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement