Monday, April 29, 2024

కేసుల ప‌రిష్కారంలో చురుకుత‌నం ముఖ్యం: ఏసిపి సారంగపాణి..

కేసులను త్వరితగతిన పరిష్కరించాలని పెద్దపల్లి ఏసిపి సారంగపాణి సూచించారు. ధర్మారం పోలీస్ స్టేషన్ లో తనిఖీలు నిర్వహించి సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. అనంతరం మాట్లాడుతూ సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. ఫ్రెండ్లి పోలీసింగ్ అమలు చేయడంతోపాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి ప్రదీప్ కుమార్, సిఐలు ఇంద్రసేనారెడ్డి, అనిల్, ధర్మారం ఎస్సై శ్రీనివాస్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement