Saturday, May 18, 2024

Breaking: గోదావ‌రి బ్రిడ్జిపై యాక్సిడెంట్‌.. ఎదురెదురుగా ఢీకొన్న రెండు బైకులు

తెలంగాణ‌లోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యాక్సిడెంట్ జ‌రిగింది. ఇవ్వాల (గురువారం) రాత్రి గోదావ‌రి బ్రిడ్జిపై రెండు బైకులు ఢీకొన్నాయి. బూర్గంపాడు మండలం సారపాక గోదావరి బ్రిడ్జిపై ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొట్టుకోవ‌డంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ప్ర‌మాద బాధితుల‌ను స్థానికులు వెంట‌నే స‌మీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించే ప‌నిలో ఉన్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement