Wednesday, May 8, 2024

Breaking : మల్కాజ్ గిరి సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో ఏసీబీ సోదాలు

మల్కాజ్ గిరి సబ్ రిజిస్ట్రార్ పలని ఇంట్లో ఏసీబీ Dsp శ్రీనివాస్ బృందం సోదాలు చేస్తున్నారు. హయత్ నగర్ లోని వినాయక నగర్ లో ఉన్న పలని ఇంట్లో ఉదయం నుండి సోదాలు జరుగుతున్నాయి. సాయంత్రం వరకు సోదాలు జరగనున్నాయి. ఇప్పటికే పలు విలువైన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఏకకాలంలో పలని బందువుల ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. గతంలో అబ్దుల్లా పూర్ మెట్టు సబ్ రిజిస్ట్రారుగా పలని పనిచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement