Thursday, May 16, 2024

ఎంసెట్‌కు 1582 దరఖాస్తులు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టీఎస్‌ ఎంసెట్‌-2022 ప్రవేశ పరీక్ష దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకావడంతో తొలి రోజు బుధవారం సాయంత్రం 4.30 గంటల వరకు మొత్తం 1582 దరఖాస్తులు అందాయి. వీటిలో ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌కు 996, అగ్రికల్చర్‌, మెడికల్‌ స్ట్రీమ్‌కు 586 దరఖాస్తులు వచ్చినట్లు ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రొ.గోవర్థన్‌ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement