Tuesday, April 30, 2024

Breaking: జమ్ముకశ్మీర్ లో ఘోర రోడ్డుప్రమాదం.. 30మంది దుర్మరణం

జమ్ముకశ్మీర్ లో ఘో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 30మంది దుర్మరణం చెందారు. జమ్ముకశ్మీర్ లోని దోడాలో బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 30మంది అక్కడికక్కడే చనిపోయినట్లు తెలుస్తోంది.

బస్సు 250 మీటర్ల లోతులో పడిపోయింది. బస్సు లోయలో పడినప్పుడు బస్సులో 40మంది ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం. ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement