Saturday, April 27, 2024

రేపు వైకుంఠంద్వార దర్శనం రూ.300 టికెట్ల కోటా విడుదల

తిరుమల ప్రభన్యూస్‌ ప్రతినిధి: నూతన ఆంగ్ల సంవత్సరాది 2023 జనవరి 1 మరియు జనవరి 2 నుంచి 11 వ తేది వరకు పది రోజులపాటు వైకుంఠద్వార దర్శనానికి సంబంధించిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల ఆన్‌లైన్‌ కోటాను శనివారం ఉదయం 9 గంటలకు టిటిడి విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలని కోరడమైనది.

Advertisement

తాజా వార్తలు

Advertisement