Tuesday, April 30, 2024

Breaking: బస్సును ఢీకొన్న కారు.. ఐదుగురు దుర్మరణం

బస్సును కారు ఢీకొనడంతో ఐదుగురు దుర్మరణం పాలైన విషాద ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. యూపీలోని మథుర ఎక్స్ ప్రెస్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. బస్సును కారు ఢీకొని తగలబడిపోయింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement