Sunday, May 19, 2024

తెలంగాణ‌లో తాజాగా 540 కొత్త కరోనా కేసులు న‌మోదు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 540 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి కోలుకోవడంతో 708 మంది వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 4481కు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా 25, 585మందికి కరోనా టెస్టులు చేశారు.

తాజా కేసుల్లో263 కేసులు ఒక్క హైదరాబాద్‌లోనే నమోదు కాగా… ఖమ్మం జిల్లాలో 22, కరీంనగర్‌ 23, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 34, రంగారెడ్డిలో 50, సంగారెడ్డిలో 8, నల్గొండ 15, యాదాద్రి భువనగిరి, పెద్దపల్లి జిల్లాల్లో 10 చొప్పున అత్యధిక కేసులు నమోదయ్యాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement