Tuesday, April 30, 2024

TS | బీఆర్‌ఎస్‌కి టచ్‌లో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు : కేసీఆర్

హైద‌రాబాద్ : బీఆర్ఎస్‌లోకి 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తానని తనతో టచ్ లోకి వచ్చారని కేసీఆర్ తెలిపారు. అయితే తాను దానికి నో చెప్పినట్లు వెల్లడించారు. ఆ పార్టీలోని ఓ కీలక నేత తనను సంప్రదించారని చెప్పారు. తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్​లోకి వెళ్లిన నేతలు బాధపడుతున్నారని అక్కడ అంతా బీజేపీ పెత్తనమే నడుస్తోందని చెప్పారని పేర్కొన్నారు. 104 మంది ఎమ్యేల్యేలు ఉన్న తన ప్రభుత్వాన్నే కూల్చేందుకు బీజేపీ ప్రయత్నించిందని చెబుతూ… ఇక 64 మంది ఉన్న కాంగ్రెస్‌ను కూల్చకుండా ఎలా ఉంటుందని ప్రశ్నించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement