బంగ్లాదేశ్ వర్సెస్ భారత్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ టెస్ట్ మ్యాచ్ లో నాల్గవ రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ జట్టు 6వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ జట్ట బ్యాట్స్ మెన్లు జకీర్ హసన్ 100 పరుగులు, షాంటో 67 పరుగులు చేసి ఔట్ కాగా… షకీబల్ హసన్ 40 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. నాల్గవ రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ జట్టు 272 పరుగులు చేయడంతో ఆ జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే 241 పరుగులు చేయాల్సి ఉంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement