Monday, April 29, 2024

శ్రీరాంసాగర్‌ గేట్ల..మరమ్మతుకు రూ.18 కోట్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: శ్రీరాంసాగర్‌ గేట్ల మరమ్మతుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.18కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిం ది. ఎగువున బాబ్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తివేడయంతో గోదావరిలో వరద ప్రవాహం పెరిగింది.

ఈ నేపథ్యంలో శ్రీరాంసాగర్‌కు వరద పోటెత్తుతుండడంతో… డ్యాం గేట్లను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేయాలని నిర్ణయించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement