Thursday, May 2, 2024

అమలాపురం అల్లర్ల కేసులో మరో 15మంది అరెస్ట్

అమలాపురం అల్లర్ల కేసులో మరో 15మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు 235మందిని అరెస్ట్ చేశారు. అమలాపురం అల్లర్ల ఘటనలో మొత్తం 258మంది పాల్గొన్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు ఈ కేసులో ఇద్దరికి మాత్రమే బెయిల్ వచ్చిందన్నారు. మిగతా 21మంది కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement