Friday, May 10, 2024

రేపే టెన్త్‌ సప్లమెంటరీ ఫలితాలు…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రేపు పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ ఫలితాలు విడుదలకానున్నాయి. ఈ రోజు ఉదయం 11.30 గంటలకు సైఫాబాద్‌లోని డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కార్యాలయంలో అధికారులు విడుదల చేయనున్నారు. ఫలితాలను విద్యార్థులు పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవాలని అధికారులు తెలిపారు. ఆగస్టు 1 నుంచి 10వ తేదీ వరకు అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement