Monday, April 29, 2024

శ్రీకాకుళం : నిమ్మాడలో తెలుగుదేశం జయభేరి

శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ గ్రామంలో టిడీపీ బలపరిచిన అభ్యర్థి ఘన విజయం సాధించారు. తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు స్వగ్రామమైన నిమ్మడాలో దాదాపు నాలుగు దశాబ్దాల తరువాత పంచాయతీకి ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థి కే.సురేష్ కు 1827 ఓట్లు రాగా, వైకాపా బలపరిచిన అభ్యర్థి కే. అప్పన్నకు కేవలం 157 ఓట్లు వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement