Tuesday, May 7, 2024

బోటు మునక 60 మంది మృతి?

కాంగో నదిలో బోటు మునిగి కనీసం 60 మంది మరణించారు. ఈ సంఘటన మయి డోంబ్ ప్రావిన్స్ లో నిన్న రాత్రి జరిగింది. ఆల్ జజీరా కథనం మేరకు దాదాపు 700 మందితో నదిలో వెళుతున్న బోటు ప్రావిన్స్ లోని లొంగోల ఇకోటి  గ్రామ సమీపంలో నదిలో మునిగిపోయింది. ఈ సంఘటనలో కనీసం 60 మంది మరణించారని ఆ ప్రావిన్స్ మంత్రి స్టీవ్ ను ఉటంకిస్తూ అల్ జజీరా పూర్కొంది. సహాయక బృందాలు ఇప్పటి వరకూ 60 మృతదూహాలపే వులిరి తీశారు. మూడు వందల మందిని సురక్షితంగా రక్షించారు. గల్లంతైన పలువురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement