Friday, May 17, 2024

ప్రాణం తీసిన చేపల వేట.. విద్యుదాఘాతంతో ఒకరి మృతి

చిట్యాల (ప్రభ న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో దారుణం జ‌రిగింది. చేప‌ల వేట‌కు వెళ్లిన వ్య‌క్తి విద్యుదాఘాతంతో చ‌నిపోయాడు. పాషిగడ్డతండాలో లావుడ్య నవీన్ (26) మొరంచ వాగులో చేపల వేటకు వెళ్లి విద్యుదాఘాతంతో శనివారం సాయంత్రం మృతి చెందాడు. నవీన్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement