Thursday, May 2, 2024

నిజామాబాద్ : రాజన్న రాజ్యం కాదు…తెలంగాణకు రామ రాజ్యం కావాలి : అర్వింద్

తెలంగాణ రాష్ట్రానికి కావలసింది రాజన్న రాజ్యం కాదు, రామరాజ్యమని బీజేపీ ఎంపీ అర్వింద్ అన్నారు. షర్మిల కొత్త పార్టీపై ఆయన స్పందించారు. ఈ రోజిక్కడ విలేకరులతో మాట్లాడిన ఆయన ఆరోగ్యశ్రీ జమానా అయిపోయిందనీ, ఆయుష్మాన్ భారత్ వచ్చిందనీ అన్నారు. తెలంగాణకు ఇప్పుడు కావలసింది నరేంద్రమోడీ క్లీన్ గవర్నమెంట్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement