Friday, April 26, 2024

దేశంలో కొత్తగా 11, 649 కరోనా కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రత స్థిరంగా కొనసాగుతోంది. కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్ మేరకు దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 11, 649 మందికి కరోనా సోకింది. అదే సమయంలో  90 మంది కరోనా కాటుకు బలయ్యారు. దీంతో దేశంలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య కోటీ 9లక్షల, 16వేల 589కి చేరగా, కరోనా మృతుల సంఖ్య లక్షా 55వేల 732కు పెరిగింది. ప్రస్తతుందేశంలో లక్షా 39 వేల 637 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement