తాలిబాన్ టెర్రరిస్ట్ హసన్ బాబా హతమయ్యాడు. తాలిబన్ కమాండర్ హసన్ బాబాను పాకిస్థాన్ భద్రతా బలగాలు కాల్చి చంపాయి. ఇటీవలి కాలంలో పాకిస్థాన్ పై ఉగ్రవాద నిర్మూలనపై అంతర్జాతీయంగా ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో పాక్ సర్కార్ నష్టనివారణకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే దక్షిణ వజీరిస్థాన్ పట్టణ పరిధిలోని షార్ వంగీ టిజ్రా అనే ప్రాంతంలో హసన్ బాబా అలియాస్ నూరిస్థాన్ ఓ రహస్య శిబిరంలో ఉన్నాడన్న సమాచారంతో అక్కడకు చేరుకున్న భద్రతా దళాలు ఎన్ కౌంటర్ లో అతడిని హతమార్చాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement