Friday, May 3, 2024

అహ్మదాబాద్ : భారత్ పై ఇంగ్లాండ్ అత్యల్పస్కోరు ఇది ఐదో సారి

టెస్టుల్లోఇంగ్లండ్‌  టీమిండియాపై అత్యల్ప స్కోరు నమోదు చేయడం ఇది ఐదోసారి. అత్యల్ప స్కోరుల్లో నరేంద్రమోడీ స్టేడియంలో ఇంగ్లాండ్ చేసిన స్కోరు  నాలుగో స్థానంలో నిలిచింది. 1971లో 101 పరుగులు‌, 1979/80లో 102 ‌, 1986లో 102‌, రెండో ఇన్నింగ్స్‌లో 128 పరుగులు చేసింది. ఇప్పుడు అహ్మదాబాద్‌లో 112 పరుగులు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement