Tuesday, April 30, 2024

షిరిడి సాయిబాబాను ద‌ర్శించుకున్న టీటీడీ ఛైర్మ‌న్

నూతన సంవత్సర పర్వదినాన టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ఈరోజు ఉదయం షిరిడిసాయిబాబాను దర్శించుకున్నారు. ఆయన ప్రత్యేక విమానంలో షిరిడి చేరుకొని ఉదయం సాయినాధుని దర్శించుకున్నారు. అనంతరం షిరిడిలో తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ మండవరాజా ఆయన్నుసత్కరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement