Sunday, April 28, 2024

సమతా మూర్తి సన్నిధిలో మాజీ గవర్నర్

హైదరాబాద్ లోని సమతా మూర్తి సన్నిధిలో మాజీ గవర్నర్ ఈ ఎస్ ఎల్ నరసింహన్ గడిపారు. ఈ సందర్భంగా జై శ్రీమన్నారాయణకు ప్రణమిల్లారు.. సోమవారం చిన్న జీయర్ స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement