Thursday, May 2, 2024

తిరుమ‌ల‌లో కొన‌సాగుతున్న భ‌క్తుల ర‌ద్దీ.. శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు . శ్రీవారి సర్వదర్శనానికి లేపాక్షి క్యూలైన్‌ వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న 74,503 మంది భక్తులు వేంకటేశ్వరస్వామిని దర్శించుకోగా 30,884 మంది తలనీలాలు సమర్పించు కున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా రూ. 4.42 కోట్లు వచ్చిందని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement