Friday, April 26, 2024

పంచ‌ద్ర‌వ్యాల‌తో ద‌క్షిణామూర్తికి అభిషేకం

ప్ర‌తి గురువారం దుర్గాభ‌వాని గుడిలో ద‌క్షిణామూర్తికి అభిషేకం..అలంక‌ర‌ణ‌లు జ‌రుగుతాయి..అయితే నేడు శ్రీరామ‌న‌వ‌మి కావ‌డంతో భారీ సంఖ్య‌లో భ‌క్తులు ఆల‌యానికి విచ్చేశారు.అధిక సంఖ్య‌లో భ‌క్తులు ద‌క్షిణామూర్తికి అభిషేకం నిర్వ‌హించారు. ఆల‌య పూజారి ప్ర‌సాద్ ఆధ్వ‌ర్యంలో పంచ ద్ర‌వ్యాల‌తో అభిషేకం చేప‌ట్టారు. ఆ త‌ర్వాత అలంక‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.
పంజాగుట్ట‌లోని శ్రీ దుర్గాభ‌వాని ఆల‌యంలో ఉన్న ద‌క్షిణామూర్తికి ఇవాళ ఆల‌య పూజారులు ఘ‌నంగా అభిషేకం చేశారు.

https://twitter.com/ntdailyonline/status/1641297833583321089

Advertisement

తాజా వార్తలు

Advertisement