Tuesday, April 30, 2024

శ్రీవారి సేవలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి

తిరుమల, ప్రభన్యూస్‌ : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌బల్లా దర్శించుకున్నారు. సోమవారం ఉదయం విఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శిం చుకున్నారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా టీటీడీ ఈవో తీర్థ ప్రసాదాలు అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement