Sunday, April 28, 2024

ఆలివెలు మంగ విగ్ర‌హ ప్ర‌తిష్ఠ‌

శంషాబాద్ లో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి అమ్మ శ్రీ ఆలివెలు మంగ విగ్రహ ప్రతిష్ట చేశారు. ఈ సంద‌ర్భంగా జీయ‌ర్ స్వామి అమ్మ ఆలివెలు మంగ‌మ్మ విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement