Sunday, April 28, 2024

OTT | స్ట్రీమింగ్ కు వ‌చ్చేసిన ‘యాత్ర 2’

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘యాత్ర’ . ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఈ మూవీ సీక్వెల్‌గా ‘యాత్ర 2’ రూపొందింది. ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో విడుదలైన యాత్ర 2లో వైఎస్‌ఆర్‌ తనయుడు జగన్‌ పాత్రలో నటించిన జీవా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక‌ దాదాపు రెండు నెలల తర్వాత ఓటీటీలో రిలీజ్ అయ్యింది ఈ సినిమా. ఎలాంటి హడావిడి లేకుండా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు వ‌చ్చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement