Monday, May 6, 2024

అమెరికాలో అభిమానులతో రజిని… ఫొటోస్ వైరల్

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రత్యేక అనుమతులు తీసుకుని జనరల్ చెకప్ కోసం అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. జూన్ 19న భార్యలతో కలసి అమెరికాకు వెళ్లారు రజినీకాంత్. అలాగే షూటింగ్ నిమిత్తం వెళ్లిన కూతురు ఐశ్వర్య పిల్లలు అల్లుడు ధనుష్ ఇప్పటికే అమెరికాలో ఉంటున్నారు.

అయితే అందరితో కలిసి రజనీకాంత్ వెస్ట్ వ‌ర్జీనియాకు వెళ్లారు. అక్కడ అభిమానులతో రజినీకాంత్ మాట్లాడారు. వాళ్లతో ఫోటోలు కూడా తీసుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement