Monday, April 29, 2024

రంగ్ దే నుంచి మరో సాంగ్ విడుదల..

నితిన్, కీర్తి సురేష్ హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న సినిమా రంగ్ దే. ఈ సినిమా నుండి మరో సాంగ్ విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘రంగ్ దే‘ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. పొద్దున్నే లేవడాన్ని కోడిని చూసి నేర్చుకో..’ అంటూ సాగిన ఈ సాంగ్ కి దేవిశ్రీప్రసాద్ ట్యూన్ సమకూర్చారు. లిరిసిస్ట్ శ్రీమణి యూత్ ని ఆకట్టుకునే సాహిత్యం అందించగా.. డేవిడ్ సైమన్ తనదైన శైలిలో ఆలపించారు. ఇక ఈ పాటలో నితిన్ డ్యాన్స్ మూమెంట్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి.రంగ్ దే’ చిత్రం మార్చి 26న విడుదల అవుతున్న నేపథ్యంలో చిత్రం ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement