Friday, May 3, 2024

సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న మృణాల్ ఠాకూర్ సినిమా ‘గుమ్రా’

బాలీవుడ్ యాక్టర్ ఆదిత్య రాయ్ కపూర్, ‘సీతా రామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ అప్ కమింగ్ మూవీ ‘గుమ్రా’. వర్ధన్ కేత్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల (ఏప్రిల్) 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినమా తమిళ హిట్ మూవీ తాడం అఫీషియల్ రీమేక్.

కాగా, తాజాగా ఈ మూవీ సెన్సార్ పనులను పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్‌ను పొందింది. ఈ సినిమా 129 నిమిషాల రన్‌టైమ్‌ను లాక్ చేసింది. ఈ మూవీని భూషణ్ కుమార్, మురాద్ ఖేతాని, క్రిషన్ కుమార్, అంజుమ్ ఖేతాని నిర్మించారు. మిథూన్, విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్చి, అభిజిత్ వాఘాని ఈ చిత్రానికి స్వరకర్తలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement