Friday, May 17, 2024

4న మామా మశ్చిం ద్ర ఫ‌స్ట్ సింగిల్ ..

సుధీర్‌బాబు త్రిపాత్రాభిన యం చేస్తున్న చిత్రం ‘మామా మశ్చిం ద్ర’. హర్‌వర్ధన్‌ దర్శకుడు. సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రా వు నిర్మాత లు. ఇటీవలే ఈ సినిమా టీజర్‌ విడుదల చేశారు. మంచి స్పంద న లభించింది. తాజాగా పాటలను విడుదల చేసేందుకు కార్యక్రమా న్నిప్లా న్‌ చేసారు. మొద టి సింగిల్‌ ” గాలు ల్లోనే… ” లిరికల్‌ వీడియోను మే 4న విడుదల చేయనున్నారు. చేతన్‌ భర ద్వాజ్‌ సంగీతం అందించారు. ఈ సం దర్భంగా ప్రత్యేక పోస్టర్‌ విడుదల చేశారు. ఇందులో దుర్గా, డీజే గెటప్స్‌ లో సుధీర్‌ కనిపిస్తు న్నారు. ఆయనతో పాటు నాయికలు మిర్నాలిని రవి, ఈషా రెబ్బా సైతం కనిపిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు హిందీ భాషల్లో రూపొందుతోంది. .

Advertisement

తాజా వార్తలు

Advertisement