Sunday, May 5, 2024

కుమ్మేస్తున్న జాతి రత్నాలు

యంగ్ డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం జాతి రత్నాలు. ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి పక్కన ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించారు. స్వప్న సినిమా పతాకంపై నాగ్‌అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇకపోతే ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది.

తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజు వచ్చిన కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే :

నైజాం 1.44కోట్లు, సీడెడ్ 28లక్షలు, ఉత్తరాంధ్ర 41లక్షలు, ఈస్ట్ 16లక్షలు, వెస్ట్ 12లక్షలు, గుంటూరు 15లక్షలు, కృష్ణ 12లక్షలు, నెల్లూరు 6లక్షలు.. సాధించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లో వచ్చిన మొత్తం షేర్స్ 2.74కోట్లు. గ్రాస్ 4.20కోట్లు ను సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement