Sunday, April 28, 2024

బాత్రూంలో దిశా పటాని…ఫోటో వైరల్

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన లోఫర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది దిశా పటాని. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీనితో ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టింది ఈ అమ్మడు. అయితే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే దిశాపటాని… నిత్యం అభిమానులతో టచ్ లో ఉంటూ రకరకాల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది.

తాజాగా ఈ అమ్మడు బాత్రూం లో అద్దం ముందర నిక్కర్ తో నిలుచుని దిగిన ఫోటోని పోస్ట్ చేసింది. అయితే ఇందులో ముఖం కనిపించకుండా దిశాపటాని కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటో చూసిన అభిమానులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement